Sunday, November 19, 2017

1977 Andhra Pradesh Divi Seema Cyclone Telugu - 19 November





 1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను లేదా దివిసీమ ఉప్పెన  ఆంధ్ర ప్రదేశ్ లోని దివిసీమలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను.

1977, నవంబరు 19న ఈ తుఫాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204 మంది మరణించారని ప్రకటించారు.  అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

Wikipedia item


నేను అప్పుడు బొంబే లో ఉన్నాను.  బొంబే లో సినీ తారలు ధన సేకరణ కోసం రోడ్లపై తిరిగారు. ఆంధ్రాలో కూడా సినీ తారలు ధన సేకరణ చేశారు. 

No comments:

Post a Comment